భారత్-ఏ జట్టుతో రెండో అనధికార టెస్టును శ్రీలంక-ఏ సాధికారంగా ప్రారంభించింది. గురువారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లంక తొలి రోజు చివరకు 85 ఓవర్లలో 288/5 స్కోరు చేసింది.
శ్రీలంక-ఏతో గురువారం నుంచి మొదలైన అనధికారిక తొలి టెస్టులో భారత ‘ఏ’ జట్టు తొలిరోజే భారీ స్కోరు చేసింది. ఫస్ట్ బ్యాటింగ్కు వచ్చిన యువ భారత్.. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 333 పరుగులు చేస
ముక్కోణపు వన్డే సిరీస్లో యువ భారత్ జయకేతనం ఎగురవేసింది. అన్నింటా ఆధిపత్యం ప్రదర్శించిన కుర్రాళ్లు శ్రీలంక గడ్డపై సింహనాదం చేశారు. టోర్నీలో పేలవ ఫామ్తో విమర్శలకు గురైన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టై�
Vaibhav Suryavanshi | ముక్కోణపు వన్డే సిరీస్లో (Tri-Nation Series) భాగంగా శ దంబుల్లా వేదికగా శ్రీలక-ఏతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసకరమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ఇండియా -A పటిష్ట స్థితికి చేరుకుంది.