రామంతాపూర్లో (Ramanthapur) శ్రీకృష్ణాష్టమి వేడుల ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. కృష్ణాష్టమి సందర్భంగా ఆదివారం రాత్రి రామంతాపూర్లోని గోకులేనగర్లో ఆదివారం రాత్రి రథయాత్ర నిర్వహించారు.
బియ్యాన్ని బాగా కడిగి రెండు గంటలపాటు నానబెట్టి నీళ్లు వంపి ఆరబెట్టాలి. పొడి పొడిగా ఆరిన బియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తగా పిండి చేసి.. జల్లెడ పట్టుకోవాలి. ఒక గిన్నెలో బియ్యం పిండి, మైదా, ఉప్పు, వెన్న వేసి బా�
లీలా మనోహరుడైన నందలాల జన్మ దివ్యమైనది, అలౌకికమైనది. సకల లోకాలకూ ఈశ్వరుడైన శ్రీకృష్ణుడు ఈ లోకంలో అవతరించడానికి ఇక్కడి ప్రాపంచిక నియమాలను అనుసరించాల్సిన అవసరం లేదు.
Minister Harish rao | రాష్ట్ర ప్రజలకు మంత్రి హరీశ్ రావు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణ భగవానుడు అవతరించిన పర్వదినం శ్రీ కృష్ణాష్టమి అని చెప్పారు.