సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఆలయవర్గాలు, పోలీసుల ఆంక్షల వల్ల తిప్పలు తప్పడం లేదు. ఆయా ప్రాంతాల నుంచి కొమురవెల్లికి చేరుకున్న భక్తుల వాహనాలను క్షేత్రానికి దూర
కోరికలు తీర్చే కోరమీసాల కొమురవెల్లి మల్లన్న స్వామి కల్యాణానికి ఆలయ పాలకవర్గం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. ఆదివారం కల్యాణం అంగరంగ వైభవంగా జరగనున్నది. కల్యాణోత్సవానికి 30వేల మందికి పైగా భక్తులు రానున్న �
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్నది. ఈ నెల 18వ తేదీన మల్లన్న కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఆలయవర్గాలు ఏర్పాట్లు చేశాయి.