ఖమ్మం మండలంలోని పొన్నెకల్ శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఖమ్మం లోక్సభ సాధారణ ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం సాయంత్రం ఖమ్మం పార్లమెంట్ ఆర్వో, కలెక్టర్ వీపీ గౌతమ�
పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు చేయాలని, ఎక్కడా సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ సంజయ్ జి.కోల్టే, చరణ్జిత్ సింగ్ అధికారులకు సూచించారు.
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, ఎన్నికల నిబంధనలకు లోబడి అధికారులు సమర్థంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు.
దేశవ్యాప్తంగా ఎన్టీఏ ఆధ్వర్యంలో జాయింట్ ఎంట్రన్స్ టెస్ట్(జేఈఈ) మెయిన్-2024 పరీక్షను బుధవారం నుంచి ఆన్లైన్లో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో ఆరు కేంద్రాలను ఏర్పాటు చేయగ