స్వదేశంలో జరిగిన స్కాష్ వరల్డ్ కప్లో భారత జట్టు సంచలన ప్రదర్శనతో టైటిల్ కైవసం చేసుకుంది. రాబోయే 2028 ఒలింపిక్స్లో ఈ ఆటను అరంగేట్రం చేయించనున్న నేపథ్యంలో భారత్.. హేమాహేమీ జట్లను ఓడించి ఫైనల్లో కప్పు �
Squash World Cup : భారత క్రీడాకారులు విశ్వవేదికపై మెరవడం కొత్తేమీ కాదు. టెన్నిస్, బ్యాడ్మింటన్లోనూ అంతర్జాతీయ పతకాలు సాధించారు మనోళ్లు. అయితే.. స్క్వాష్ (Squash) ఆటలో మాత్రం ఏళ్లుగా ఊరిస్తున్న ప్రపంచకప్ను తొలిసారి ఒడ�
స్వదేశంలో జరుగుతున్న స్కాష్ వరల్డ్ కప్లో భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. నిరుటి ఎడిషన్లో కాంస్యం గెలిచి ఈసారి కచ్చితంగా పతకం రంగు మార్చాలన్న పట్టుదలతో బరిలోకి దిగిన భారత్..
డబ్ల్యూఎస్ఎఫ్ స్కాష్ ప్రపంచకప్ టోర్నీలో భారత్ శుభారంభం చేసింది. పోటీల తొలి రోజైన మంగళవారం జరిగిన మ్యాచ్లో భారత్ 4-0 తేడాతో హాంకాంగ్పై అద్భుత విజయం సాధించింది.