నల్గొండ జిల్లాలో 2024 ఏప్రిల్ నెలలో ఎస్సెస్సీ స్పాట్ వాల్యుయేషన్లో ఏఈ, సీఈ, స్పెషల్ అసిస్టెంట్, ఇతర విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు ఏడాది గడుస్తున్నా నేటికీ రెమ్యూనరేషన్ , టీఏ., డీఏలు చెల్లించలేదని తెలంగాణ
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు (SSC Results) సర్వం సిద్ధమైంది. ఈ నెల 30న ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు.
పదో తరగతి వార్షిక పరీక్ష పేపర్లు తగ్గడంతో వాల్యుయేషన్ ప్రక్రియకు సమయం కూడా తగ్గింది. రెండేళ్ల నుంచి స్పాట్ వాల్యుయేషన్ విధానం సులువుగా మారింది. గతంలో 6 లక్షల సమాధాన పత్రాలు వాల్యుయేషన్ చేయాల్సి వస్త
ఎన్నో ఏండ్లుగా ఇన్విజిలేటర్, స్పాట్ వాల్యుయేషన్ డ్యూటీలు చేస్తున్న ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణత కావాలనడం అర్థరహితం. నిబంధనల పేరిట కాలయాపన చేయడం తగదు.
ఇంటర్మీడియెట్ స్పాట్ వాల్యూయేషన్(మూల్యాంకనం) గురువారం ముగిసింది. మార్చి 31న ప్రారంభమైన మూల్యాంకనం ప్రక్రియలో 2,701 మంది వివిధ సబ్జెక్టులకు సంబంధించిన అధ్యాపకులు, అధికారులు హాజరై విజయవంతంగా పూర్తి చేశార
పదో తరగతి సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. నగరంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో జరుగుతున్న టెన్త్ స్పాట్ ప్రశాంతంగా మొదలైంది. వాల్యుయేషన్లో భాగంగా విధులకు సంబంధించి ఉత్తర్వుల�
Inter Board | రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఇటీవల ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నవంబర్ 6వ తేదీ నుంచి ప్రశ్నాపత్రాల మూల్యాంకనం ప్రారంభించారు. అయితే స్పాట్ వాల్యుయేషన్కు