జిల్లా స్థాయి క్రీడోత్సవాలకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో
గ్రామాలకు సంక్రాంతి కళ వచ్చింది. ఇండ్ల ముందు రంగు రంగుల ముగ్గులు, గంగిరెద్దుల విన్యాసాలు, బుడబుక్కల వారు, హరిదాసుల కీర్తనలు, చిన్నారుల పతంగుల ఎగురవేత, యువత ఆటల పోటీలు, మహిళలు పిండి వంటలు చేయడం వంటి పనులతో గ
క్రీడాకారులకు, క్రీడా వేదికలకు నిలయమైన సుల్తానాబాద్లో రాష్ట్ర స్థాయి జూడో సంగ్రామానికి సిద్ధమైంది. ఈ నెల 5, 6న సుల్తానాబాద్లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్లో రాష్ట్రస్థాయి జూడో సబ్-జూనియర్ విభాగంలో బా
ఆటలు కూడా విద్యార్థుల చదువులో భాగమేనని కేఎంసీ మేయర్ పునుకోల్లు నీరజ పేర్కొన్నారు. నగరంలోని విన్ఫీల్డ్ పాఠశాలలో గురువారం జరిగిన వార్షిక క్రీడా సంబురాల ముగింపు కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన�