దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వేలాదిమంది ‘బతుకు జీవుల’ ఆకలి తీరుస్తున్న ‘డబ్బావాలా’లు భారత క్రికెట్ జట్టుకు మద్దతుగా నిలిచారు. వెస్టిండీస్/యూఎస్ఎ వేదికలుగా మరో మూడు రోజుల్లో మొదలుకాబోయే టీ20 ప్రపంచకప్�
రెండు దశాబ్దాల పాటు భారత ఫుట్బాల్ జట్టుకు కర్త, కర్మ, క్రియగా ఉన్న దిగ్గజం సునీల్ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బైచుంగ్ భుటియా వారసుడిగా జాతీయ జట్టులోకి వచ్చి 19 ఏండ్ల పాటు తనద
గత నెలలో వాహన అమ్మకాలు మిశ్రమంగా నమోదయ్యాయి. కార్ల తయారీలో అగ్రగామి సంస్థలైన మారుతి సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్లు దేశీయంగా రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్నాయి.
భారత హ్యాండ్బాల్ చరిత్రలో నూతన అధ్యాయానికి తెరలేచింది. ఆసియా మహిళల జూనియర్ చాంపియన్షిప్లో భారత అమ్మాయిలు స్వర్ణం కొల్ల గొట్టారు. కజకిస్థాన్ వేదికగా సోమవారం జరిగిన ఫైనల్లో భారత్ 41-18తో థాయిలాండ్�