దృష్టిలోపం ఉన్న వారికి భరోసా కల్పిస్తూ సీఎం కేసీఆర్ ప్రవేశపట్టిన రెండో విడత కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. పద్దెనిమిదేండ్లు పైబడిన వారంతా శిబిరాలకు వచ్చి కంటి పరీక్షలు చేయించుకుంట
ప్రజల కు దృష్టి సమస్యలను పూర్తిగా దూరం చేసేం దుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలు గు కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు,
దూరపు, దగ్గరి చూపుతో బాధపడుతూ కంటివెలుగులో పరీక్షలు చేయించుకన్న వారికి ఆర్డర్ అద్దాలు వచ్చాయి. వైద్య సిబ్బంది పంపిణీ చేయగా, లబ్ధిదారులు ఆనందంలో మునిగితేలుతున్నారు. తమకు కంటిచూపును ప్రసాదించిన సర్కారు