అమ్మ ఆశీర్వాదం కోసం ఆ పార్టీ నేతలు జూబ్లీహిల్స్కు పరుగులు పెడుతున్నారు. నామినేటెడ్ పోస్టుల్లో ముఖ్యనేత మాట కంటే ఆ ఆమ్మ ఆశీస్సులకే పవర్ ఎక్కువట. అమ్మ దయ ఉంటే నామినేటెడ్ పోస్టుల భర్తీ.. ఉద్యోగుల బదిలీల�
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుకు చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా రెండో రోజు శుక్రవారం నిర్వహించిన వార్డు, గ్రామ సభల్లో ప్రజల నుంచి దరఖాస్తులు వెల
ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జిల్లాలో కొనసాగుతున్నది. ఆయా గ్రామ పంచాయతీల్లో శుక్రవారం దరఖాస్తులుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, అర్జీలు సమర్పిస్తున్నారు. 100 మంది దరఖాస్తుదారుల చొప్పున ఒక్కో �
రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు కోసం గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది. గురువారం ఉదయం 8 గంటలకు చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లో �
నిమ్స్ దవాఖానలో సింగరేణి కార్మికుల కోసం ఏర్పాటుచేసిన ఓపీ, ఐపీ, అత్యవసర కౌంటర్లను నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్పతో కలిసి శనివారం సింగరేణి డైరెక్టర్ బలరామ్నాయక్ ప్రారంభించారు.