CS Arvind Kumar | ఇటీవల జిల్లాలో కురిసిన వర్షాలు , వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలను రెవెన్యూ ( విపత్తుల నిర్వహణ శాఖ ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్
గురువారం సందర్శించారు.
Lakshmi Baraj | లక్ష్మీబరాజ్ పునరుద్ధరణ పనులను త్వరలోనే ప్రారంభించనున్నామని సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ వెల్లడించారు. బరాజ్ నిర్మాణంలో ఎలాంటి నాణ్యత లోపాలు, డిజైన్ లోపాలు లే�
రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో నిర్మించిన విజయ డెయిరీ మెగాప్లాంట్ను అక్టోబర్ 5న ప్రారంభించనున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు.