Srisailam Temple | శ్రావణమాసం సందర్భంగా శ్రీశైలం (Srisailam) ఆలయంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి ( Chakrapani reddy) తెలిపారు.
తెలంగాణ నుంచి హజ్కు వెళ్లిన యాత్రికులు ఈ నెల 15 నుంచి తిరిగి రానున్న నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు హజ్ కమిటీ చైర్మన్ సలీమ్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి హజ్ ట
చార్మినార్ : నగరంలో వేసవి ప్రతాపం అప్పుడే మొదలైంది. రోజు రోజుకు పెరుగుతున్న వేసవి తాపం నుండి తప్పించుకోవడానికి అనేక ఉపశమనాలు చేస్తున్నా భానుడి సెగలు చెమటలు పోయిస్తున్నాయి. హైదరాబాద్ జూలోని జంతువులు �