అన్నం పెడతామని పిలిచి ఓ దుండగుడు సదరు వ్యక్తి ఇంటిని దోచేశాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలంలో చోటు చేసుకోగా, 24 గంటల్లోనే పోలీసులు కేసు ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసిన ఇద్దరిని పోలీస్లు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య కథనం ప్రకారం.. ట్రాన్స్కోలో ఉద్యోగాలిప్పిస్తామని రెండు సంవత్సరాల �
మానుకోటను పోలీసులు నిర్బంధించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం మహాధర్నా నిర్వహించాల్సి ఉండగా పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎస్సీ అనుమతి ఇవ్వకపోయినా రైతులే స్వచ్ఛందంగా ధర్నాలో పాల్గొని శాంతియుతంగా