ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల అంశంపై జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో
పార్లమెంట్ ఎన్నికల వేళ జిల్లాపై పోలీస్ శాఖ డేగకన్ను వేసి ఉంచింది. ఇటు ఎన్నికల వేడి, అటు మావోయిస్టుల అలజడి నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కలెక్టర్ ప్రియాంక, ఎ�
క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం పెంపొందుతుందని ఎస్పీ రోహిత్రాజు పేర్కొన్నారు. నిత్యం విధి నిర్వహణలో ఉండే ఉద్యోగులు పని ఒత్తిడిని అధిగమించేందుకే ఆటలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.
కొత్తగూడెం జిల్లా కేంద్రంలో రూ.27 కోట్ల విలువైన 11 టన్నుల మాదక ద్రవ్యాలను ఎస్పీ, డ్రగ్ డిస్పోజల్ కమిటీ జిల్లా చైర్మన్ బిరుదరాజు రోహిత్రాజు పర్యవేక్షణలో మంగళవారం దాహనం చేశారు.