నలుగురు మావోయిస్టులు మంగళవారం ములుగు ఎస్పీ పీ శబరీశ్ ఎదుట లొంగిపోయారు. ఎస్పీ మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇందులో ఒకరు మిలీషియా కమాండర్గా పనిచేస్తున్న మడకం బందీతో పాటు పార్టీ సభ్యులుగా పనిచేస�
మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న వారంతా అజ్ఞాతం వీడి ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస సదుపాయాలను తెలుసుకొని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ డాక్టర్ పి. శబరీష్ అన్నారు.
ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఎస్పీ పి. శబరీశ్కు బీఆర్ఎస్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కోగిల మహేశ్ శనివారం ఫిర్యాదు చేశారు. అశోక్ కొన�