జిల్లాలో గణేష్ విగ్రహాల నిమజ్జనం, శోభాయాత్రకు పోలీసు శాఖ పటిష్ట భద్రత కల్పిస్తుందని జిల్లా ఎస్పీ కె.నర్సింహా తెలిపారు. భద్రతా ఏర్పాట్లపై ఆదివారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి, జిల్లాలోని పోలీసు అధి�
జిల్లా ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేశ్ నవరాత్రులు జరుపుకోవాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. భద్రత, బందోబస్తు కోసమే గణేశ్ ఆన్లైన్ నమోదు విధానం ప్రవేశపెట్టామన్నారు. రాష్ట్ర �
పోలీస్ స్టేషన్లలో ప్రజలు ఇచ్చే ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. బుధవారం చిలుకూరు పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.