యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద అన్నారు. బుధవారం అంతార్జతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ప్�
మెదక్ పట్టణంలో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ అదుపులోకి వచ్చిందని, గొడవలకు కారణమైన 27 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లు మెదక్ జిల్లా ఎస్పీ డాక్టర్ బాలస్వామి మంగళవారం తెలిపారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలీస్ అధికారులు, సిబ్బంది సిద్ధ్దం కావాలని మెదక్ ఎస్పీ డాక్టర్ బాలస్వామి సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ �
జిల్లా అన్ని రంగాల్లో నంబర్వన్గా నిలుస్తున్నదని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం మెదక్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పర్యావరణానికి ప్రాధాన్యం ఇస్తూ ఏర్పాటు