ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతులు తమ పంటను అమ్ముకునేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ప్రాథమిక సహకార సంఘాల ద్వారా సోయాబిన్ను క్వింటాల్కు మద్దతు ధర రూ.5,328తో సేకరిస్తున్నారు.
ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయిన ప్రజలకు ఎక్కడైనా, ఏకాలంలోనైనా సర్కారు అండగా ఉంటుంది. మానవీయత కోణంతో ఆదుకుంటుంది. కానీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ మానవత్వాన్నే మరిచింది. రంగుమారిన పంటలను కొనకుండా �
నిన్న, మొన్నటి వరకు సాగుపై అన్నదాతల్లో నెలకున్న ఆందోళనపై రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షం ఆశలు రేకెత్తించింది. ఈనెల మొదటి వారంలో కురిసిన వర్షాల కారణంగా జిల్లాలో పత్తి, సోయా పంటలను రైతులు పెద్ద ఎత్తు�