ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. 20 రోజులుగా కొనుగోళ్లు నిలిచిపోయాయి. పంట సేకరణ లక్ష్యం పూర్తయిందనే కారణంతో అధికారులు కొనుగోళ్లు నిలిపివేశారు. రైతుల ఆందోళన ఫలితంగా సోమవారం నుంచ
బిచ్కుంద మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట రైతులు బుధవారం ధర్నా చేపట్టారు. ‘కొర్రీలు లేకుండా సోయాను కొనుగోలు చేయాలి’ అని నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన కథనానికి ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించార�