Vinod Kumar | జనాభా ప్రాతిపదికన లోక్సభ స్థానాలను డీ - లిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని, కేవలం ఉత్తరాది రాష్ట్రాలు లాభపడతాయని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
CM MK Stalin: పార్లమెంట్ సీట్ల పునర్ విభజనపై తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక ప్రకటన చేశారు. కేవలం జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేపట్టవద్దు అని ఆయన కేంద్రాన్ని కోరారు. ఒకవేళ అలా జరిగితే ఆ ప్రక్రియ
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దక్షిణ, ఉత్తరాది రాష్ర్టాల అభివృద్ధిపై చర్చకు తెరలేపారు. ఉత్తరాది కన్నా దక్షిణ రాష్ర్టాలే అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయని ఆయన అన్నారు.
కేంద్రప్రభుత్వం రాష్ర్టాలకు ఇచ్చే నిధుల్లో దక్షిణాదికి వాటా పెరగాల్సిన అవసరం ఉన్నదని భారత మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్ సుబ్రహ్మణ్యన్ అభిప్రాయపడ్డారు.
ఈశాన్య రాష్ర్టాలకు 90% సబ్సిడీ ఇతర రాష్ర్టాలకు 60ః 40లో సాయం సాగు సాయంలో కేంద్రం వివక్ష నూతన పాలసీలో విచిత్ర విధానం మద్దతు ధర ఖరారులోనూ అశాస్త్రీయత కేంద్రానికి లేఖ రాయనున్న తెలంగాణ రాష్ట్రంలో 50 వేల ఎకరాలకే అ�