ఈస్టిండియా పాలకులు భారతదేశాన్ని నాడు తమ వలస (బానిస) దేశంగా రూపొందించుకున్నారు. అంటే పాలిచ్చే పాడి ఆవుగా తమ గాటన కట్టేసుకున్నారు. భారతీయులనే లేగదూడల గొంతు తడుపుతూ కడవల కొద్దీ పాలు పితికి తమ దేశానికి కబళిం�
ప్రస్తుతం బాలీవుడ్ చూపంతా.. దక్షిణాదిపైనే ఉన్నదని అంటున్నది నటి రెజీనా కసాండ్రా. ఒకప్పుడు తమను చిన్నచూపు చూసినవారే.. ఇప్పుడు అడిగిమరీ అవకాశాలు ఇస్తున్నారని చెబుతున్నది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.
ఫోన్ల సంస్థ వ్యాఖ్యలపై వివాదం! ట్విట్టర్లో హోరెత్తిన #డియర్నథింగ్ న్యూఢిల్లీ, జూలై 13: ప్రముఖ స్మార్ట్ఫోన్ సంస్థ వన్ ప్లస్ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పీ సొంతంగా ప్రారంభించిన నథింగ్ స్మార్ట్ఫోన్ �
సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. సౌతిండియా, నార్త్ ఇండియాల (North-South Indias) గురించి ఆయన చెప్పిన విషయాలు ఆలోచింపజేసేలా ఉన్నాయి.