Pakisthan | పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీ వివాదంలో ఇరుక్కున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన సౌదీ రాయబారి నవాఫ్ బిన్ సయీద్ అల్తో భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన
శంషాబాద్ రూరల్ : శంషాబాద్ మండలంలోని పెద్దషాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఇందరానగర్ దొడ్డి గ్రామంలో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదైన్నట్లు వైద్యాధికారి రమ్య తెలిపారు. ఇటీవల ఓ యువకుడు సౌదీ న�
శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో విదేశీ కరెన్సీ పట్టుబడింది. కాగా కరెన్సీని స్వాధీనం చేసుకున్న అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. శంషాబాద్ ఎయిర్పోర్టు నుం
Omicron | అమెరికాలో తొలి ఒమిక్రాన్ (Omicron) కేసు నమోదయింది. గతనెల 22న దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి పాజటివ్ వచ్చిందని, అతనిలో స్వల్ప లక్షణాలు ఉన్నాయని వైట్హౌజ్
ప్రత్యేక చొరవ తీసుకున్న మంత్రి కేటీఆర్సిరిసిల్ల రూరల్, జూన్ 17: సౌదీలో ఆత్మహత్య చేసుకున్న ఓ వ్యక్తి మృతదేహం.. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో గురువారం స్వగ్రామానికి చేరింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ�
మంత్రి కేటీఆర్ | సౌదీలో ఆత్మహత్య చేసుకున్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం చీర్లవంచకు చెందిన గంగు కనుకయ్య(40) మృతదేహం మంత్రి కేటీఆర్ చొరవ తీసుకోవడంతో గురువారం స్వగ్రామానికి చేరింది.
న్యూఢిల్లీ: కరోనా కారణంగా హజ్ యాత్రను రద్దు చేస్తున్నట్టు భారత హజ్ కమిటీ ప్రకటించింది. ఈ మేరకు హజ్ కమిటీ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మక్సూద్ అహ్మద్ ఖాన్ ఉత్తర్వులు వెల్లడించారు. కొవిడ