ఇంతింతై వటుడింతై అన్నట్టుగా 15 ఏండ్ల కాలంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL ) శిఖరాలకు చేరింది. క్రికెట్ ఆడని దేశాలలో ఫుట్బాల్, బాస్కెట్ బాల్, బేస్ బాల్ లీగ్ లకు ఉండే క్రేజ్, విలువనూ దాటుకుని ముందుకు దూసుకెళ్లుత
జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ ( ZEEL ) షేర్లు వరుసగా రెండో రోజు కూడా దూసుకెళ్తున్నాయి. సోనీ నెట్వర్క్లో జీ ఎంటర్టైన్మెంట్ విలీనం కానుండటంతో ఈ సంస్థ షేర్లకు డిమాండ్ ఏర్పడింది.
ముంబై: దేశంలో మరో పెద్ద విలీన ప్రక్రియ జరగనుంది. టీవీ ఎంటర్టైన్మెంట్ రంగంలో రెండు దిగ్గజ సంస్థల మధ్య విలీన ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా (ఎస్పీఎన్ఐ)లో జీ