యాక్సిస్ ఎనర్జీ మరో అతిపెద్ద ప్రాజెక్టును దక్కించుకున్నది. ఆంధప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో బ్రూక్ఫీల్డ్, యాక్సిస్ ఎనర్జీల సంయుక్త సంస్థయైన ఎవ్రెన్ అభివృద్ధి చేస్తున్న 552 మెగావాట్ల పీక్ సౌర వి�
కోట్ల డాలర్ల లంచం కేసులో గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, ఇతరులపై క్రిమినల్ అభియోగాలను తక్షణమే ఉపసంహరించుకోవడానికి న్యాయ శాఖ(డీవోజే)కు అనుమతి ఇవ్వడానికి అమెరికా ఫెడరల్ కోర్టు నిరాకరించింది.
పీఎం కుసుమ్ కింద చేపట్టిన సోలార్ పవర్ ప్రాజెక్ట్ల కమిషనింగ్ గడువును వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు పొడిగించారు. ఈ మేరకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) మంగళవారం ఆర్డర్ పాస్ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్మించబోయే విద్యుత్తు ఉత్పత్తి ప్రాజెక్టులన్నింటినీ జెన్కో ద్వారానే చేపట్టాలని విద్యుత్తు ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జెన్కో సీఎండీ రిజ్వీని తన కార్యాలయ