SLBC Operation | ఎస్ఎల్బీసీ లో సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రోజు మాదిరిగానే శనివారం నీటిని డీ వాటరింగ్ చేస్తూ తేలిన మట్టిని బయటకి లోకో ట్రైన్ ద్వారా తరలిస్తున్నారు.
ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా అక్రమంగా మట్టి తవ్వకాలకు పాల్పడినందుకు రూ.137 కోట్ల జరిమానా చెల్లించాలంటూ ఎన్సీపీ ఎమ్మెల్సీ ఏక్నాథ్ ఖడ్సే, ఆయన కోడలు, బీజేపీ ఎంపీ రక్షా ఖడ్సేలకు అధికారులు నోటీ�