జిల్లాలో ఇసుకతోపాటు మొరం అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అధికార యంత్రాంగం ఎన్నిచర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోతున్నది. మండలంలోని గుండారంలో గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ) సమక్షంలో మొరం అక్రమ తవ�
గ్రామంలో కొంతకాలంగా సాగుతున్న మొరం అక్రమ తవ్వకాలను అధికారులు అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ రెంజల్ మండలం నీలా శివారులో బోయి కులస్తులతో కలిసి గ్రామస్తులు గురువారం ఆందోళన చేపట్టారు.
రూరల్ మండలంలో కొందరు అక్రమార్కులు ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మొరం దందా కొనసాగిస్తూ గుట్టలను మాయం చేస్తున్నారు. వీరి ధన దాహానికి గుట్టలు మాయమై మైదానాలుగా మారుతు
నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం నుంచి ఎర్రమట్టి తరలింపు జోరుగా కొనసాగుతున్నది. మాల్ నుంచి మండలం మీదుగా నాగార్జునసాగర్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై మట్టి టిప్పర్లు ఓవర్లోడ్తో వెళ్తున్నాయి.