టీజీఎస్డబ్ల్యూఆర్ఐఎస్ పరిధిలోని గురుకుల పాఠశాలల్లో 6 ,7, 8, 9 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్టు సొసైటీ సెక్రటరీ వర్షిణి సోమవారం వెల్లడించారు.
గురుకులాల్లో జరుతున్న వరుస సంఘటనలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ మీద, వాటిని వెలుగులోకి తెస్తున్న ‘నమస్తే తెలంగాణ’ పత్రిక మీద సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శ�
సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్, ఒకేషనల్ కాలేజీల్లోని ఖాళీల భర్తీకి 27న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు సొసైటీ కార్యదర్శి వర్షిణి బుధవారం ప్రకటన విడుదల చేశారు.