ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామ సెంటర్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని నల్లగొండ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బి.శ్రీనివాస్ అన్నారు. గురువారం త్రిపురారం మండల కేంద్రంలో నిర్మిస్తున్న కామన్�
ఇంకుడు గుంతల నిర్మాణాలను సమర్ధవంతంగా చేపట్టాలని కేంద్ర జలసంఘం నోడల్ అధికారి సంతోష్ కుమార్ అన్నారు. నిడమనూరు మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన భూగర్భ జలాల నిల్వల పెరుగుదల
ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా ఇటీవల 155 ఇంకుడు గుంతలు తవ్వించారు. అలాగే పలువురి ఇంటి యజమానులను ప్రోత్సహించి సొంతంగా ఇంకుడు గుంతలు నిర్మాణం చేయించడం జరిగింది.
అవకాశం ఉన్న ప్రతి స్టేట్ బ్యాంక్లోనూ ఇంకుడు గుంత ఏర్పాటు చేయాలని ఎస్బీఐ కొత్తగూడెం రీజినల్ మేనేజర్ సత్యనారాయణ అన్నారు. రుద్రంపూర్లోని ఎస్బీఐ బ్యాంక్ ఆవరణలో గురువారం ఇంకుడు గుంతకు శంకుస్థాపన చేసి మ