రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ బీవీ విజయలక్ష్మి, రాష్�
మెట్రో రైల్వే స్టేషన్ల వద్ద పెయిడ్ పార్కింగ్ను అమలు చేసే ఆలోచనను ఎల్ అండ్ టీ సంస్థ ఉపసంహరించుకోవాలని యువజన సంఘాల నేతలు డిమాండ్ చేశారు. గురువారం నాగోల్లో, ఈ నెల 30న మియాపూర్ మెట్రో స్టేషన్ల వద్ద సంత�
యాభై ఏండ్లు నిండిన ఆటో డ్రైవర్లకు సామాజిక పింఛన్లు ఇవ్వాలని తెలంగాణ ఆటో, రిక్షా డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీ వెంకటేశం, ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి కమతం యాదగిరి రాష్ట్ర ప్రభుత్వాన�
విద్యుత్తు ప్రైవేటీకరణ యోచన విరమించుకోవాలి త్వరలో చలో ఢిల్లీ.. పార్లమెంట్ను ముట్టడిస్తాం ఎస్సీ, ఎస్టీ నాయీబ్రాహ్మణ, ముప్పు భిక్షపతి, ఎంబీసీ కులాల రాష్ట్ర అధ్యక్షుడు దూగుంట్ల నరేశ్, ఎస్సీ కులాల ఐక్య వే�
ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ హిమాయత్నగర్, జూలై 13 : ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్, కార్పొరేట్ వారికి కట్టబెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి�