చిరు వ్యాపారులకు వాణిజ్య పన్నుల శాఖ పన్ను నోటీసులు జారీచేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక వ్యాప్తంగా బేకరీలు, కిరాణా దుకాణాలు, టీ షాపులు బుధవారం టీ, కాఫీ, పాలు వంటి వస్తువుల అమ్మకాన్ని నిలిపివేశాయి.
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని రోడ్డుకిరువైపులా ఉన్న పలు చిరువ్యాపారుల దుకాణాలను మున్సిపల్, రెవెన్యూ అధికారులు తొలగించారు. సమాచారం ఇవ్వకుండా కూల్చి వేస్తున్నారంటూ వ్యాపారులు అడ్డుకోవడంతో ఉద్రి�
వరంగల్ నగరంలోని చిరు వ్యాపారులకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. ప్రపంచ సుందీరమణుల నగర పర్యటనలో భాగంగా జీడబ్ల్యూఎంసీ అధికారులు రోడ్డు పక్కన ఉన్న వ్యాపార సముదాయాలను తొలగించడంపై మండిపడింది.
గ్రామీణ ప్రాంతాల్లో చిరు వ్యాపారులకు జీవనోపాధిని కల్పించాలనే సదుద్దేశంతో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ సంతల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
హైడ్రా మరోసారి చిరు వ్యాపారుల బతుకును ఛిన్నాభిన్నం చేసింది. ఎన్నో ఏండ్ల నుంచి ఉపాధి పొందుతున్న వారి వ్యాపార దుకాణాలను అధికారులు నిర్ధాక్షిణ్యంగా నేలమట్టం చేశారు.