ప్రజాపాలన లబ్ధిదారుల ఎంపికలో పలు లోపాలు తలెత్తగా, మరోసారి దరఖాస్తులు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు గ్యారంటీల అమలు లో భాగంగా ప్రజాపాలన కార్యక్రమా�
ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఆర్భాటంగా ప్రకటించిన గృహజ్యోతి అమల్లో గందర నెలకొన్నది. ప్రజాపాలన దరఖాస్తులను పూర్తిస్థాయిలో ఆన్లైన్ చేయకపోవడంతో డేటా లేక యంత్రాంగం తం టాలు పడుతున్నది.
ప్రస్తుత గ్రామ పంచాయతీ పాలకవర్గాల గడువు పది రోజులే ఉండగా.. కొత్త పాలకవర్గాల ఎన్నికకు ఇప్పటి వరకు ప్రకటన వెలువడలేదు. దీంతో ఇప్పట్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు.