అపర భద్రాద్రిగా పేరుగాంచిన శిరుసనగండ్ల క్షేత్రం భక్తజన సంద్రమైంది. శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం జరిగిన సీతారాముల కల్యాణానికి భక్తులు భారీగా తరలివచ్చి వేడుకను తిలకించి పరవశించిపోయారు.
భద్రాచలం రామాలయంలో బుధవారం జరిగిన సీతారాముల కల్యాణ వేడుకలో సిరిసిల్ల నేత కళాకారుడు వెల్ది హ రిప్రసాద్ తయారుచేసిన చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బంగారు, వెండి, పట్టు జరీతో నేసిన చీరను ఈవో రమాదేవికి హర�
Bhadrachalam | వచ్చేనెల 17న భద్రాచలంలో సీతారాముల కల్యాణం, 18న మహా పట్టాభిషేక వేడుకలకు హాజరయ్యే భక్తుల కోసం ఆన్ లైన్ లో టికెట్లు జారీ చేస్తున్నట్లు దేవస్థానం అధికారులు చెప్పారు.