మండలంలోని బస్వాపూర్ సింగిల్ విండో ఇన్చార్జి చైర్మన్గా మద్దిస్వామి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ శ్రేణులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. గత చైర్మన్ కిష్టాగౌడ్పై ప్రవేశపె�
సిరిసిల్ల : రైతులకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని సిరిసిల్ల సింగిల్ విండో చైర్మన్ బండి దేవదాసుగౌడ్ అన్నారు. బుధవారం సిరిసిల్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సం�