రాష్ట్రంలో బొగ్గు పేరెత్తగానే సింగరేణియే గుర్తుకొస్తుంది. నల్లబంగారానికి సింగరేణి పర్యాయపదమైంది. అంతలా ప్రసిద్ధి పొందిన సింగరేణి.. ఆవిర్భవించి నేటికి 104 ఏండ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సోమవారం సింగరేణి
తెలంగాణ మణి కిరీటం, నల్ల బంగారు మాగాణి సింగరేణి సంస్థ ఆవిర్భవించి 135 వసంతాలు పూర్తి చేసుకొని 136వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. సంస్థ పరిధిలో మరో 100 సంవత్సరాలకు పైగా బొగ్గు ఉత్పత్తికి అవకాశాలున్నాయి.
నల్లబంగారంగా పేరొందిన బొగ్గు ఉత్పత్తిలో రారాజుగా, తెలంగాణ సిరులవేణిగా, అవిశ్రాంతంగా దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి సంస్థ 103వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సంస్థ కార్మికులు, సిబ్బందికి ఎమ్మ�