రైతుల మేలు కోసం ఓ సింగరేణి ఉద్యోగి 20 గుంటలు దానమివ్వగా, ఆ స్థలం కబ్జాకోరల్లో చిక్కుకున్నది. కొంత భాగంలో పీఏసీఎస్ కార్యాలయం, బ్యాంకు నిర్మాణం చేపట్టగా, ఇక మిగతా ఖాళీ స్థలంపై కన్నేసిన కొందరు ఇప్పటికే ఆరు గు
సింగరేణిలో అవినీతి దందాలపై ఉకు పాదం మోపుతామని.. అక్రమారుల గురించి ధైర్యంగా సమాచారం ఇవ్వాలని సంస్థ యాజమాన్యం పిలుపునిచ్చింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మోసగాళ్ల సమాచారాన్ని కొత్తగూడెం విజ
మనం ప్రతిరోజూ రకరకాల వస్తువులను ఎడాపెడా వాడేస్తుంటాం. బోలెడన్ని పదార్థాలు తింటూ ఉంటాం. కానీ, వాడిపడేసిన వస్తువులు, సీసాలు, పాత ఎలక్ట్రానిక్ సామగ్రిని రీ సైకిల్ చేసి మళ్లీ వినియోగంలోకి తెచ్చే ఆలోచనే చే�
Road Accident | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాటారం మండలం మేడిపల్లి అటవీ ప్రాంతంలో ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఏడుగు�