Gas leakage | జిల్లాలోని సింగరేణి ఎస్ఆర్పీ-3 గనిలో మిథేన్ గ్యాస్ లీక్ అయ్యింది. గ్యాస్ లీకేజీ ని గుర్తించిన కార్మికులు బయటికి రాగా, కొందరు మాత్రం లోపలే ఉండిపోయారు.
కేంద్ర ప్ర భుత్వం సింగరేణి జోలికి వస్తే సహించబోమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అ న్నారు. ‘బాయి బాట’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఓసీపీ-3 కృషి భవన్లో కార్మికులను కలుసుకున్నారు. నూతన సంవత్సర కేక్న�
సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు దసరా అడ్వాన్స్ రూ.25 వేలు చెల్లించనున్నట్లు యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. ఈ మేరకు కార్మికుల వేతనాల్లో జమ చేయనున్నట్లు తెలిపింది. పర్మినెంట్ కార్మికుడికి రూ.25 వేలు
మంచిర్యాల జిల్లా ఎస్సార్పీ-3లో ప్రమాదం ఎనిమిది గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ గనిలోంచి మృతదేహాలు వెలికితీత రూ.70 లక్షల నుంచి కోటి వరకు పరిహారం: సీఎండీ ఎన్ శ్రీధర్ మంచిర్యాల, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ)/శ్రీరాం�