One Nation One Election: జమిలి బిల్లులను జేపీసీకి పంపారు. ఇవాళ లోక్సభలో ఆ తీర్మానం పాసైంది. దీంతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఆ బిల్లుపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేయనున్నది. మొత్తం 39 మంది ఎంపీలు ఆ కమిటీలో ఉన్న�
దేశంలో ఏకకాలంలో లోక్సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)ల నిమిత్తం ప్రతి 15 ఏండ్లకోసారి 10 వేల కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని భారత ఎన్నికల సంఘం వెల్లడించింద
దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీకి బుధవారం నాటికి ప్రజల నుంచి 5 వేల సూచనలు అందాయి.