ప్రభుత్వం వైఫల్యంతోనే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ రసాయన ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.
సంగారెడ్డి జిల్లాలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో స్ప్రే డ్రయ్యర్ పేలడం వల్లనే మరణాల సంఖ్య భారీగా ఉందని నిపుణులు చెప్తున్నారు. గతంలోనూ కెమికల్ ఫ్యాక్టరీల్లో పేలుళ్లు సంభవించాయని, అయితే ఇక్కడ మాత్రమ�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేసింది. ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది ఇమ్మానేని రామారావు సిగాచి పరిశ్రమపై కేసు నమోదు చేయాలని జాతీ�
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలో జరిగిన అగ్నిప్రమాద ఘటనను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మంగళవారం సుమోటోగా స్వీకరించింది.
ప్రేమవివాహం చేసుకున్న దంపతులిద్దరూ సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. ఏపీలోని కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన నిఖిల్రెడ్డి ఇటీవలే మద్దనూరు మండలం పెనికలపాడు గ్రామానికి చెందిన నామాల శ్రీర�
సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో సీనియర్ కెమిస్ట్గా నాలుగేండ్ల నుంచి విధులు నిర్వర్తిస్తున్న జీ వెంకటేశ్ ఈనెల 6న తన స్వస్థలమైన శ్రీకాకుళం జిల్లా జీ సిగడం మండలం జగన్నాథపురం గ్రామానికి వెళ్లాల్సి ఉన్నది. �