Cyber crimes | సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని హద్నూర్ ఎస్ఐ చల్ల రాజశేఖర్ అన్నారు. బుధవారం న్యాల్కల్ మండల కేంద్రంలో ప్రజలకు అవగాహన కల్పించారు.
స్నానం కోసం వెళ్లిన ఇద్దరు మంజీరా నదిలో నీటమునిగి మృతిచెందిన ఘటన బీర్కూర్లో బుధవారం చోటు చేసుకున్నది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మంచిర్యాల జిల్లాలో ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. ముందుగా ప్రియురాలు ఆత్మహత్య చేసుకోగా, కాసేపటికే ప్రియుడు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
జిల్లా కేంద్రంలోని మాలపల్లికి చెందిన బాలుడి కిడ్నాప్ ఘటన మరువకముందే అలాంటి ఘటనే ఆర్మూర్లో చోటు చేసుకున్నది. ఆర్మూర్ బస్టాండ్లో ఓ మహిళ బాలుడిని అపహరించేందుకు యత్నించగా.. గుర్తించిన ప్రయాణికులు సదరు