శాంతియుత వాతావరణం లో ఎన్నికలు నిర్వహించుకోవాలి ఎస్సై నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో గ్రామాలలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం మండలంలోని గునుకుల కొండాపూర్, గుండ్లపల్లి
పొట్టు కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన ఘటన బుధవారం ఉదయం మండలంలోని గుమ్మకొండ సమీపంలో చోటుచేసుకున్నది. స్థానికుల వివరాల ప్రకారం గుమ్మకొండ శి వారులో గురు గణేశ్ బయో ఫియల్ ఇండస్ట్రీ (పొట్టు కంపెనీ)లో బు�