పెగడపల్లి మండల కేంద్రంలో శుక్రవారం పోలీస్శాఖ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. జతీయ ఐక్యతా దినోత్సవంలో భాగంగా ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు.
ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు తేలిక పద్ధతిలో విద్యా బోధన చేయడం వల్ల వారికి సులభంగా అర్థమవుతుందని పెగడపల్లి ఎస్సై కిరణ్ కుమార్, మండల విద్యాధికారి సులోచన పేర్కొన్నారు.
అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరికి 1.30 లక్షల సాయం ధర్మపురి, ఏప్రిల్ 30: కూలీ పని చేసి కుటుంబాన్ని పోషిస్తున్న క్రమంలో పక్షవాతంతో మంచానికే పరిమితమైన వ్యక్తికి ఫేస్బుక్ మిత్రులు అండగా నిలిచారు. జగిత్యాల జి�