బీఆర్ఎస్ హయాంలో నియామకమైన 547మంది ఎస్సై శిక్షణార్థులు మరో పది రోజుల్లో తమ పాసింగ్ అవుట్ పరేడ్ను నిర్వహించనున్నారు. 2022 ఏప్రిల్లో 17,516 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పలు నో�
రాష్ట్రంలో పోలీసు అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ గడువు సోమవారం ముగియనున్నది. టీఎస్ఎల్పీఆర్బీ.. ఈ నెల 14 నుంచి 26 వరకు అర్హులైన 1,09,906 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తికి ఏర్పాట్లుచేసింది
తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహిస్తున్న ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ రెండో రోజు గురువారం కొనసాగింది. నిజామాబాద్ ఇన్చార్జి పోలీస్ �
ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం వద్ద ఉన్న రాజారాం స్టేడియంలో సీపీ కేఆర్ నాగరాజు ఈవెంట్స్ను ప్రారంభించారు.