తెలంగాణ యువ టెన్నిస్ ప్లేయర్ శ్రీవల్లి రష్మిక అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మహిళల వరల్డ్ టెన్నిస్ టూర్ టోర్నీలో రష్మిక, వైదేహి చౌదరీ జోడీ విజేతగా నిలిచింది.
బెంగళూరులో జరుగుతున్న ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ టోర్నీలో రాష్ర్టానికి చెందిన శ్రీవల్లి రష్మిక ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్లో రష్మిక 6-2, 6-1తో లాల్న తరారుదీ(థాయ్లాండ్)ప
బెంగళూరు వేదికగా జరుగుతున్న మహిళల వరల్డ్ టెన్నిస్ టూర్లో రాష్ట్ర యువ ప్లేయర్ శ్రీవల్లి రష్మిక సింగిల్స్లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన మహిళల క్వార్టర్స్లో రష్మిక 6-1, 6-4తో వైష్ణవి�
గురుగ్రామ్: తెలంగాణ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక జాతీయ హార్డ్ కోర్టు సీనియర్ టెన్నిస్ చాంపియన్షిప్ టైటిల్ చేజిక్కించుకుంది. హర్యానా వేదికగా జరిగిన టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆదివార�