Mata Vaishno Devi: మాతా వైష్ణవోదేవి ఆలయానికి వెళ్లేందుకు నిర్మించిన కొత్త ట్రెక్కింగ్ రూట్లో ఇవాళ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో భక్తులను పాత మార్గంలోనే పంపిస్తున్నారు.
Stampede At Shrine Due To Landslide | కొండచరియలు విరిగి పడటంతో పుణ్యక్షేత్రంలో తొక్కిసలాట జరిగింది. ఇద్దరు భక్తులు మరణించగా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆంగ్ల నూతన సంవత్సరానికి జిల్లా ప్రజలు ఘన స్వాగతం పలికారు. 31 రోజున అర్ధరాత్రి 12 గంటలకు ప్రజలు కేక్లు కట్చేసి చేసి ఒకరికొకరు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. మిఠాయిలు తినిపించుకుని విందు �