కాకతీయ రాజులు నిర్మించిన వారసత్వ సంపదను కాపాడుతామని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద పేర్కొన్నారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్నగర్లో నేలమట్టమైన పురాతన శివాలయం, విధ్వంసమైన కాకతీయుల నాటి మ�
పేదల ఇండ్లపైనే కాదు, కాకతీయ కట్టడాలపై సైతం రేవంత్ సర్కార్ బుల్డోజర్ విరుచుకుపడుతున్నది. మారుమూల ప్రాంతాల్లోనూ బుల్డోజర్ విధ్వంసం మొదలైంది. చివరకు కాకతీయుల ఆనవాళ్లను సైతం వదిలిపెట్టడం లేదు.
సాధారణంగా అన్ని ఆలయాల్లో మనం ఆలయంలోకి ప్రవేశించగానే స్వామిని చూసి భక్తి భావంతో నమస్కారం చేసుకుంటాం. శివాలయానికి వెళ్లినప్పుడు అలా నేరుగా స్వామిని చూసి నమస్కరించుకునే అధికారం, అవకాశం భక్తులకు లేవు. అక్�
కాకతీయులు కట్టించి న శివాలయ పునఃప్రతిష్టాపనను ఈనెల 26 నుంచి 28 వరకు వైభవంగా నిర్వహిస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.