నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని హాంగర్గ బీసీ కాలనీలో ఛత్రపతి శివాజీ చౌక్ వద్ద బుధవారం నాడు శివాజీ 395 వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఛత్రపతి మహరాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నమస్కరించారు.
‘భరతమాత ముద్దుబిడ్డ.. హిందూ ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు.. మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ధీరుడు.. మరాఠా సామ్రాజ్య స్థాపనకు కృషి చేసిన యోధుడు చత్రపతి శివాజీ” అని పలువురు వక్తలు కొనియా�
Chhatrapati Shivaji Maharaj | మొఘల్ పాలకుడు ఔరంగజేబుకు సైతం శివాజీ అంటే భయం పుట్టింది. ఔరంగజేబు తన మేనమామ పహిస్తా ఖాన్ను శివాజీపై దాడికి పంపినా పరాజయంతో వెను తిరగవలసి వచ్చింది.