Mahayuti | మహారాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) నేతృత్వంలోని మహాయుతి (Mahayuti) కూటమిలో చీలికలు వస్తున్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.
గౌహతి: తనతో పాటు ఉన్న 50 మంది ఎమ్మెల్యేలతో ముంబై వెళ్లనున్నట్లు ఇవాళ శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే తెలిపారు. సీఎం ఉద్ధవ్ సర్కార్పై తిరుగుబాటు ప్రకటించిన తర్వాత తొలిసారి షిండే మీడియ
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్ఠంభన కొనసాగుతున్నదది. శివసేన మంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన 40 మందికిపైగా ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి అస్సాం రాజధాని గౌహతిలో మకాం వేశారు. దీంతో శివ�
ముంబై: మహారాష్ట్రలోని అధికార పార్టీ శివసేన తన ఎమ్మెల్యేను హోటల్కు తరలించింది. సోమవారం రాత్రి రెండు లగ్జరీ బస్సులలో గుర్తు తెలియని రిసార్ట్కు తీసుకెళ్లింది. దీనికి ముందు శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉ