రంగారెడ్డి జిల్లా పరిధిలో విక్రయానికి ఉన్న భూములకు మంచి డిమాండ్ ఉందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. మంగళవారం శేరిలింగంపల్లి జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీస్ మీటింగ్ హాలులో హెచ్ఎండీఏ నిర్వహించిన ప్రీబిడ
శేరిలింగంపల్లి నియోజకవర్గం అత్యధిక ఓటర్లతో రాష్ట్రంలోనే తొలి స్థానంలో ఉన్న ఈ నియోజకవర్గం తాజా ఓటరు జాబితా సవరణ సందర్భంగానూ తన స్థానాన్ని పదిలం చేసుకున్నది. తాజాగా ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటరు జాబితా ప�
సింహభాగం ఐటీ ప్రాంతానికి వేదికగా ఉన్న శేరిలింగంపల్లి జోన్లోని వీధులను విదేశాలను తలపించేలా తీర్చిదిద్దే కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుడుతున్నారు. రొటీన్కు భిన్నంగా వాటిని అందంగా మలచి ఆకట్టుక�
దైనందిన కార్యకలాపాలతో ఒత్తిడికి గురవుతున్న ప్రజలకు చక్కని ఆహ్లాదాన్నందించేందుకు పార్కులు సిద్ధం అవుతున్నాయి. వారాంతంలో సేద తీరేందుకు హాల్స్.. మాల్స్కు పరుగులు తీస్తున్న ప్రజానికాన్ని విభిన్నమైన పా
జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోన్కు ఎర్లీబర్డ్లో ఆస్తిన్నుల వసూళ్ల వరద కొనసాగింది. ప్రతీ ఆర్థిక సంవత్సరంలో మాదిరిగానే ఈ ఆర్థిక సంవత్సరంలోనూ అత్యథిక ఆస్తిపన్ను వసూళ్లతో బల్దియాలో మరోసారి తన గుర్తింపు