ప్రభుత్వ కార్యాలయాలు, కార్పొరేట్ సంస్థల్లో ట్రాన్స్జెండర్ల హకుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శామ్కోషి ఆదేశ
గువహటి : అసోంను వరదలు ముంచెత్తుతున్నాయి. వరదలు కొనసాగుతుండటంతో 26 జిల్లాలోని 1089 గ్రామాలు నీట మునిగాయి. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. కొండచరియలు విరిగి పడుతుండటంతో �
రష్యా ఉక్రెయిన్పై బాంబులతో విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. అయితే రష్యా తమపై కచ్చితంగా దాడులకు దిగుతుందని ముందే గ్రహించి�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రభుత్వ షెల్టర్ హోమ్స్లో ఆశ్రయం పొందే పేదలకు ఉచిత ఆహార కార్యక్రమాన్ని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రారంభించారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ సహకారంతో ప్రారంభించిన ఈ �