IAS officers | తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. అదేవిధంగా వెయిటింగ్లో ఉన్న పలువురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్లు కూడా ఇచ్చింది. ఈ బదిలీలు, పోస్టింగుల ద్వారా రాష్ట్రవ్యా�
శశాంక్ గోయల్ | సూర్యాపేట నూతన కలెక్టరేట్ భావన సముదాయంలో నిర్మాణం చేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి శశాంక్ గోయల్, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ప్రారంభించారు.
శశాంక్ గోయల్ | పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటుచేసిన అన్ని కొత్త జిల్లాలలో ఈవీఎంలను భద్రపరిచేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా గోదాముల నిర్మాణాన్ని చేపట్టినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్
ఈవీఎం గోడౌన్లు | ల్లా కేంద్రంలోని ప్రధాన దవాఖాన ఆవరణలో నిర్మిస్తున్న ఈవీఎం గోడౌన్ నిర్మాణ పనులను రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ సీఈఓ శశాంక్ గోయల్ సోమవారం పరిశీలించారు. సెప్టెంబర్ 30లోగా పనులు పూర్తి చేయాలని అధ�
సిబ్బందికి అభినందనలు ఫిర్యాదులు వస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం సీఈవో శశాంక్ గోయల్ హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ)/ ఉప్పల్: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్, నల్లగొండ-వరంగల్- ఖమ్మం పట్�
హైదరాబాద్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రం 4 గంటలకు తెరపడింది. ఆదివారం పోలింగ్ నేపథ్యంలో 48 గంటల ముందు ఎన్నికల సంఘం నియమావళికి అనుగుణంగా అభ్యర్థులు ప్రచారం ముగించారు. ఫిబ్�